Tag: Neti Telangana

మృతుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన – రాజేందర్ గౌడ్

మృతుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గారు… తేదీ: 27.03.2024 బుధవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కొటగడ్డ గ్రామానికి చెందిన సిపిఎం…

ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు – అదనపు కలెక్టర్ రమేష్

Reporter -Silver Rajesh Medak. తేదీ 26-3-2024 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ (స్థానిక సంస్థలు) సందర్శించారు. పరీక్ష కేంద్రంలో…

ఆదివాసీ నాయకురాలు మంత్రి అవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ప్రతిపక్ష నాయకులు సీతక్క పై దుష్ర్పచారం చేస్తున్నారు.

మంత్రి సీతక్క గారిపై కావాలని కుట్రపూరితంగా ఎక్కడ ఏం జరిగిన సీతక్క గారిని ఇరికిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారు…**తస్లీమా గారిపై కూడా కావాలని కొందరి నాయకుల కుట్రపూరిత చర్య…**ములుగు జిల్లాలో నిజమైన సేవకులు సీతక్క మరియు తస్లీమా గార్లు,…

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం..

ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల…

బి.ఆర్.ఎస్.పార్టీకి బిగ్ షాక్..

ములుగు జిల్లా సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ రోజే బి.ఆర్.ఎస్.పార్టీకి బిగ్ షాక్… రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్.పార్టీ రాష్ట్ర నాయకులు పొరిక జగన్నాయక్, బి.ఆర్.ఎస్.పార్టీ మండల అధ్యక్షులు బాదం…

ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తారో లేదో ముఖ్యమంత్రి తేల్చుకోవాలి

పత్రిక ప్రకటన 01/11/2023, ధర్మపురి. ముఖ్యమంత్రి ధర్మపురి గడ్డపై అడుగు పెట్టె నైతిక అర్హత ఇప్పటికే ఎన్నో మార్లు కోల్పోయారని,ఇప్పటికయినా ధర్మపురి ప్రాంత ప్రజల చిరకాల అభిష్టాన్ని గవురవిస్తారో లేదో ముఖ్యమంత్రి తేల్చుకోవాలని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎం ల్…

error: Content is protected !!