మృతుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గారు…

తేదీ: 27.03.2024 బుధవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కొటగడ్డ గ్రామానికి చెందిన సిపిఎం నేత తుమ్మల వెంకట్ రెడ్డి గారి తండ్రి గారైన తుమ్మల బిక్షం రెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందగా అతని భౌతిక కాయానికి ములుగు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!