Tag: telnagana congress

ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు – అదనపు కలెక్టర్ రమేష్

Reporter -Silver Rajesh Medak. తేదీ 26-3-2024 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ (స్థానిక సంస్థలు) సందర్శించారు. పరీక్ష కేంద్రంలో…

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం..

ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల…

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి ఏం పద్మ దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి…

మెదక్ జిల్లా కాళ్ళకల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ జాతీయ రహదారిపై హైదరాబాద్ కు ఫంక్షన్ వెళ్లి తిరిగి స్కూటీపై మెదక్ వస్తున్న క్రమంలో కాళ్ళకల్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదంలో మెదక్ పట్టణం రాంనగర్ కు…

యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్

ప్రతి యువకుడు చిత్తశుద్ధితో పని చేసి సీతక్క గారి గెలుపుకు కృషి చేయాలని కోరారు… యువతే భవిష్యత్తుకు పునాది… ఇంటికో ఉద్యోగం ఏమైంది కెసిఆర్… నియామకాల పేరుతో యువత భవిష్యత్తును దోచుకున్న కెసిఆర్… తేదీ: 02.11.2023 గురువారం అనగా ఈరోజున ములుగు…

ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తారో లేదో ముఖ్యమంత్రి తేల్చుకోవాలి

పత్రిక ప్రకటన 01/11/2023, ధర్మపురి. ముఖ్యమంత్రి ధర్మపురి గడ్డపై అడుగు పెట్టె నైతిక అర్హత ఇప్పటికే ఎన్నో మార్లు కోల్పోయారని,ఇప్పటికయినా ధర్మపురి ప్రాంత ప్రజల చిరకాల అభిష్టాన్ని గవురవిస్తారో లేదో ముఖ్యమంత్రి తేల్చుకోవాలని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎం ల్…

error: Content is protected !!