Tag: Telangana news

రామాయంపేటలో శ్రీరామభక్తిని చాటే గోటి తలంబ్రాల కార్యక్రమం

Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచి తలంబ్రాలు మాత్రమే వాడుతారు. గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు శుక్రవారం విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి ఆధ్వర్యంలో అశోక్ సింగల్ శిశుమందిర్…

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శారద ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రామాయంపేట మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్…

యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట

Mar 29, 2024, యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు.…

రామాయంపేట మండల కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్ధనలు

Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం సిఎస్ఐ చర్చి ప్రేసిబిటర్ ఇన్చార్జి గురువులు సత్యానందం దైవ ప్రసంగం చేస్తూ మానవాళి పాపముల కోసమే యేసుప్రభువు రక్షించుటకు…

ఆంజనేయులు ఇంటిపై నిన్న రాత్రి దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

Reporter -Silver Rajesh Medak. Date-28/03/2024. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ఇంటిపై నిన్న రాత్రి దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం.…

పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

Reporter -Silver Rajesh Medak. తేదీ 28-3-2024 మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు,…

error: Content is protected !!