Tag: Telangana

KTR పై క్రిమినల్ కేసు నమోదు..

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్…

మైనంపల్లి రోహిత్ సోషల్ సర్వీస్ ద్వారా పుస్తె మట్టెలు పంపిణి

Reporter -Silver Rajesh Medak. Date-29/03/2024. ఈ రోజు పెరూర్ గ్రమము లొ మైనంపల్లి రోహిత్ సోషల్ సర్వీస్ ద్వారా పుస్తె మట్టెలు నల్ల యాదమ్మా కూతురికి ఇవ్వడం జరిగింది దీనిలో కంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్మకాన్నే అనిల్ కుమార్ గాడిలా…

యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట

Mar 29, 2024, యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు.…

కడియం రాకతో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరుతుండడం, కడియంకి వరంగల్ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ – మల్లు…

ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన నీలం మధు ముదిరాజ్..

Reporter -Silver Rajesh Medak. Date-28/03/2024. మీ నమ్మకాన్ని నిలబేడుతాo ..పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి..మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాo..ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన నీలం మధు ముదిరాజ్.. తనపై నమ్మకంతో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా…

కోమటిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవం

Venkatramulu, Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలీటి పరిధిలోని 2వ వార్డు కోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయంలో ఆమె…

error: Content is protected !!