మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘంలో 13 రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథునికి లడ్డు సేపు దానిమ్మ నైవేద్యంగా పెట్టిన వాటిని వేళము ద్వారా 117000 లడ్డును పైడి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులు కైవసం చేసుకున్నరు. అలాగే సేపు బొజ్జ సునీల్ పూజ ఫ్యామిలీ 25000 సేపును కైవసం చేసుకున్నారు మరియు అమర్నాథ్ డెవలపర్స్ 18000 దానిమ్మ పండును కైవసం చేసుకున్నారు. మా సంఘం కమిటీ సభ్యుల తరఫున గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు గణేష్ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!