నిజామాబాద్ లో 3 వ తేదీ జరుగనున్న ప్రధాన మంత్రి నరేంద్రర్ మోడీ గారి బహిరంగ సభ గురించి నవీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో నవీపేట్ మండలంలోని హనుమాన్ ఫారం వద్ద సన్నాహక సమావేశం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR ) గారు, వడ్డి మోహన్ రెడ్డి గారు, బోధన్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ రావు దేశ్ పాండే, రఘు వీర రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, బోధన్ నియోజకవర్గ ప్రభారీ రాంచరణ్ యాదవ్ గారు, నవీపేట్ మండల అధ్యక్షులు సరిన్ , జిల్లా అధికార ప్రతినిధి కరణ్ రెడ్డి, ఎంపీటీసీ రాధ, ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్చ్ లు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!