రాష్ట్ర మహిళా సమాఖ్య మహాసభలను జయప్రదం చేయండి

-గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు,

-సిపిఐ జిల్లా సమితి సభ్యులు సామేలు,

స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 04, మహానంది:

రాష్ట్ర మహిళా సమాఖ్య మహాసభలను జయప్రదం చేయాలని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు,సిపిఐ జిల్లా సమితి సభ్యులు సామేలు,
అన్నారు.శనివారం మహానంది మండలం ఆర్ ఎస్ గాజులపల్లి గ్రామంలో ఈనెల 17, 18,19, తేదీలలో నంద్యాలలో జరిగే మహా సభలను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య నాయకులు చెంచు వీరన్న, మండల రైతు సంఘం నాయకులు గురుమూర్తి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!