తేదీ: 01.11.2023 బుధవారం అనగా ఈరోజున ములుగు మండల దేవగిరి పట్నం గ్రామానికి చెందిన కొమ్మరాజు చంద్రయ్య గారు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా వారి కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!