రాముల వారిని దర్శించుకున్న మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్

తేదీ:23.03.2024 మహబూబాబాద్ పార్లమెంట్ భద్రాచలం నియోజకవర్గం

ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ గారు.అనంతరం మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అష్ట ఐశ్వర్యలతో విరజిల్లాలని కోరారు… వారి వెంట మాజీ గ్రంధాలయ ఛైర్మన్ బొగల శ్రీనివాస్ రెడ్డి గారుమాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్,నాయకులు అంగోత్ బలరాం నాయక్,కిషన్ నాయక్,నరేష్,రాము తదితరులు ఉన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!