క్రిష్ణా జిల్లా చల్లపల్లి
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం మాజేరు గ్రామం లోని “మాజేరు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం” లో సభ్యత్వం కలిగి ఇటీవల మరణించిన పాతమాజేరు గ్రామానికి చెందిన చోడగం శ్రీకృష్ణ మూర్తి(50)కు మట్టిఖర్చుల నిమిత్తం మాజేరు పిఎసిఎస్ తరుఫున 10,000 రూపాయలను ఆయన కుమారునికి మాజేరు పిఎసిఎస్ చైర్ పర్సన్ అరజా శివశంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ సి.ఇ.ఒ ఎస్ ఎస్ చక్రపాణి, పర్సన్స్ మోతుకూరి నాగమల్లేశ్వరరావు, పల్లి కోటేశ్వరరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!